by Parimala Vempati | Jul 24, 2018 | Samskrutha Sibhiram
గతంలో రాజభాషగా, దేశభాషగా వర్థిల్లిన సంస్కృత భాషను ఆదరించాలని నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి వివరించారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 24వ తేదీన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేశంలోని సకల శాస్త్రాలు, సంస్కృతంలోనే ఉన్నాయని...