How to write Articles to Journals? Orientation Session at MOC Library
Today's activity in MOC Library - HOW TO WRITE ARTICLES TO JOURNALS?GUIDANCE SESSION by Shri M S Sarat Chandra Kumar from 3 pm - 5 pm to enthusiastic young writers.
‘స్త్రీ సాధికారత’ సాధించాలి
14-09-2023 గురువారం నాడు కళాశాలలో 'స్త్రీ సాధికారత' Women Empowerment Cell తరుపున IQAC మరియు W20 INDIA సంయుక్త ఆధ్వర్యంలో W20 AND GENDER EQUALITY అనే అంశంపై వెబినార్ జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో...
Viswa Samskrutha Basha Dinothsavam
విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR&CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు....
విశ్వసంస్కృత భాషా దినోత్సవం
30-8-2023 న విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR & CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి...
Telugu Bhasha Dinothsavam
త్రిమూర్త్యాత్మకమైన అమ్మ నడియాడిన అర్కపురి సరస్వతీ క్షేత్రం అని కందుకూరి సత్య సూర్యనారాయణ గారు అన్నారు.ఆగస్టు 29 మంగళవారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గిడుగు రామ్మూర్తి పంతులు గారి 160 వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ సభా కార్యక్రమం జరిగింది.ఈ సభలో ముఖ్య...
Wavicle Inner Holistic Wellness Solutions – Workshop
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు....
ఆగస్టు 15, విద్యార్థులకు ఉపకార వేతనముల పంపిణీ – 2023 2024
I. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి: Ist PDC, IInd PDC లలో సంస్కృతంలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి రూ. 1000/- ల నగదు బహుమతి. (ఒక్కొక్కరికి 500, రూ.లు చొప్పున) (2,500) PDC II Sub Skt - I = R.Sasi Rekha = 500/- PDC II Sub Tel - I = S.Devi = 500/- శ్రీ...
కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవం
ది 15.08.2023 న మన కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి SVJP మేనేజింగ్ ట్రస్టీ శ్రీ గిరిధర్ అన్నయ్య గారు, కరస్పాండెంట్ శ్రీ రాఘవేంద్ర అన్నయ్య గారు, డా.రామకృష్ణ ఆంజనేయులు అన్నయ్య గారు, కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డా. సుధామ వంశీ అన్నయ్య గారు...
కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
2023 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం టిటిడి కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు సభ్యులు శ్రీమతి బ్రహ్మాండం హైమ, శ్రీమతి బి.వి. సుబ్బలక్ష్మి గారు, శ్రీ ఎం. దినకర్...
పాటల పోటీలు
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 27 వరకు విద్యార్థినీ, విద్యార్థులకు సంగీత శిక్షణా కార్యక్రమం జరిగింది. సంస్థ పెద్దలు, అమ్మభక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాదరావు ఈ సంగీత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా. జూలై 28 వ తేదీన...
అధ్యాపకులకు కంప్యూటర్ శిక్షణా తరగతులు
2022-23 faculty development program లో భాగంగా కళాశాల అధ్యాపకులకు (1st బ్యాచ్) కంప్యూటర్ నాలెడ్జ్ కోసం MS OFFICE తరగతులు ది 30.06.2023 సాయంత్రం గం 4.30 లకు మన కళాశాల కంప్యూటర్ లాబ్ లో ఇచ్చారు. కంప్యూటర్ లెక్చరర్ శ్రీ డి.ప్రవీణ్ గారు శిక్షణ...
కళాశాల వార్తలు
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్ ఛార్జ్) పదవికి సంస్కృత అధ్యాపకులు డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారిని నియమిస్తూ కళాశాల పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం 2023 జూన్ 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కళాశాల కరస్పాండెంటుగా మన కళాశాల పూర్వ విద్యార్థి...
ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం *ప్లాస్టిక్ నివారణ - పర్యావరణ పరిరక్షణ* అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు....
కళాశాల వార్తలు
కళాశాల పునఃప్రారంభం : 2023-24 విద్యా సంవత్సరంకి గాను 5-06-2023 సోమవారం ఉదయం అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వజననీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు, టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్ గారు,...
పేరెంట్స్ టీచర్స్ మీట్
12.11. 2022 శనివారం వాత్సల్యాలయంలో కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ పి.గిరిధర్ కుమార్ గారు, డాక్టర్ బి.ఎల్ | సుగుణ గారు, ప్రిన్సిపల్ ఆర్.వరప్రసాద్ గారు, శ్రీ ఎం.దినకర్ గారు, డా॥ యు. వరలక్ష్మి గారు, చిన్నంనాయుడు...
కళాశాల వార్తలు (వినాయక చవితి వేడుకలు)
మాతృ గణపతి ఉత్సవాలు టిటిడి కళ్యాణ మండపం జిల్లెళ్ళమూడిలో 31/8/2022 నుండి 3/9/2022 వరకు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొదటిరోజు విద్యార్థి గణపతికి శాస్త్రోక్త విధానంతో పూజలు జరిపారు. శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు...
కళాశాల వార్తలు (మాతృభాషా దినోత్సవం)
నాస్తికునిగా ఉన్న నన్ను ఆస్తికునిగా మార్చి అమ్మ దివ్య పాదాల అందెల రవళి లోని మాధుర్యాన్ని తనకు పరిచయం చేసిందని శ్రీ కోన రమణరావుగారు అన్నారు. ఆగస్టు 29వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన...
ఆజాదీ కా అమృత మహోత్సవం
ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 13, 14 తేదీల్లో పలు దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు 13 వ తేదీ ఉ దయం చిత్రలేఖనం మధ్యాహ్నం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కళాశాల భవనంపై మువ్వన్నెల జండా ఎగురవేశారు. అనంతరం విశ్వజననీ టెంపుల్స్...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల – విద్యా సంవత్సరం ప్రారంభం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2022 2023 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా 15.6.2022వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయంలో అమ్మకు అర్చన జరిగింది. SVJP ట్రస్టు పెద్దలు పాల్గొన్నారు. కరస్పాండెంట్ డా. బి. ఎల్. సుగుణ గారి ఆధ్వర్యంలో అధ్యాపక, అధ్యాపకేతర...
మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి
ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 8.3.22. మంగళవారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి, రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్తంగా సభను ఏర్పాటు చేశారు. మహిళలు...
విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ మహిళా దినోత్సవము)
మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మనం ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 08.03.22 మంగళవారంనాడు మహిళాదినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి మరియు రోటరీ క్లబ్ బాపట్ల...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు
12.12.2021 ఉదయం యువసినీ గేయకవి శ్రీ అనంత శ్రీరాం వచ్చి తనూ అమ్మవద్దకు రావటంలోని అదృష్టాన్ని వివరించి సంస్కృతం చదువుకోకపోయాననే బాధ ఉన్నదనీ, ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దామోదరం గణపతిరావు, ఆత్మీయ అతిధిగా శ్రీ వారణాసి ధర్మసూరి ఉచితరీతిన...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు
11.12.2021 ఉదయం కళాశాల ప్రాంగణంలో "అంత నామకోటిస్థూప" ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థూపాన్ని యానాది రాముడు ఆవిష్కరించగా శ్రీ బ్రహ్మాందం రవీంద్రరావు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం వంటి పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. స్థూపానికి ధనదాతలుగా ఉన్న శ్రీ శిష్టి లక్ష్మీ...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు
11.12.2021 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ఛీఫ్ సెక్రటరీ శ్రీ యల్.వి.సుబ్రహ్మణ్యంగారు. వచ్చి అమ్మతో అనుభవాలు చెప్పి కళాశాలకు తన చేతనైన సాయంచేయటానికి ఎప్పుడూ సిద్ధమే నన్నారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్థిని శ్రీమతి పి.వి. రామశర్మ ముఖ్యఅతిధిగా కృష్ణాజిల్లా...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు
1971 లో అమ్మ నెలకొల్పిన ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 10, 11, 12 డిసెంబర్ 2021 తేదీలలో వైభవంగా జరిగాయి. 10-12-2021 ఉదయం శ్రీమతి వసుంధర జ్యోతి ప్రజ్వలన చేశారు. డా. యం. శ్యామల స్వర్ణోత్సవ గీతం గానం చేసింది. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతిగారు ఉత్సవాలను...
విద్యాపరిషత్ వార్తలు (అంతర్జాతీయ యోగా దినోత్సవం)
"వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ । ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ || ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి 'యోగా' అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
15.08.2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో 15.8.21 ఆదివారంనాడు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. వైభవంగా కళాశాల మరియు పాఠశాలల కరస్పాండెంట్ శ్రీమతి బి.యల్.సుగుణ గారు పతాకావిష్కరణ చేశారు. ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవ సంరంభం
జిల్లెళ్ళమూడిలో 'అమ్మ' నెలకొల్పిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విజయవంతంగా అర్థ శతాబ్ది కాలంగా విద్యాసేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థులు వాడవాడలా స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆగష్టు 6, 7, 8, 9 తేదీల్లో ఈ మహోత్సవాలు అమ్మ ఆశయానికి అనుగుణంగా,...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 8 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన దేశం భారతదేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎ. సుధామ వంశీ అన్నారు. 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః' అన్న ఆర్యోక్తిని వివరించి అమ్మ మహిళలు...
అంతర్జాతీయ యోగా దినోత్సవం
జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు ఋషులు మనకు అందించిన...
కాలేజికి గుర్తింపు:
గత అయిదు దశాబ్దాలుగా ప్రతిష్ఠాత్మకంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల దిగ్విజయంగా నడపబడుతుంది. ఎన్నో మైలురాళ్ళుదాటుకొని రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును కూడా పొందింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మన కళాశాలకు 22.03.2021 సోమవారం రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి FFC...
అమ్మ ఆగమనోత్సవం – బాలుర వసతిగృహంలో:
21.2.2021 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు కళాశాల అనసూయేశ్వర వసతి గృహంలో ఆదివారం నాడు అమ్మ ఆగమనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో శ్రీ విశ్వజననీ పరిషత్ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ప్రెసిడెంట్ యమ్. దినకర్గారు, జనరల్ సెక్రటరీ...
అమ్మ ఆగమనోత్సవం – బాలికల వసతిగృహంలో:
20-2-2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ శనివారం అమ్మ ఆగమనోత్సవం వైభవంగా జరిగింది. పచ్చని తోరణాలతో, రంగవల్లులతో, పుష్పాలతో ఎంతో అందంగా వసతిగృహాన్ని అలంకరించారు. విద్యార్థినులు అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. లలితా సహస్రనామ...
వ్యక్తిత్వవికాసము
సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన నినాదాలని జి.యల్.మునోహర్ గారు తెలిపారు. ది. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఇక్కడ చదివే విద్యార్థులు అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందియున్నారని మనోహర్ గారు తెలిపారు....
పేరెంట్స్ – టీచర్స్ మీట్
ఎవరు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అనే అమ్మ వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ ప్రతి విద్యార్థీ ఎదగడానికి కావలసిన పునాదిని మొగ్గ దశలోనే ఏర్పడేటట్లు చేయాలని ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు పేర్కొన్నారు. అమ్మ- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం అన్న, అమ్మ సూక్తికి...
విద్యాపరిషత్ కరస్పాండెంట్గా
శ్రీ జి.వై.యన్.బాబు విద్యాపరిషత్ కరస్పాండెంట్ గా చేస్తూ ఆకస్మికంగా 12.8.2000న అమ్మలో కలసిపోయిన సందర్భంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఎగ్జిక్యూటీవ్ బాడీ 26 8. 2020 బుధవారం సమావేశమై కాలేజి పూర్వవిద్యార్థిని కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణను కరస్పాండెంట్గా...
పొత్తూరి సంస్మరణ సభ
ప్రముఖ పత్రికా సంపాదకులు, సాహితీవేత్త, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణ సభ 5-08-2020 లో జిల్లెళ్లమూడిలో జరిగింది. విశ్వజననీ పరిషత్ మాజీ ప్రెసిడెంట్ గా ఆయన గురుతర బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారని, ఆయన లోటు తీరనిదని బ్రహ్మాండం రవిగారు ఆవేదన వ్యక్తం చేశారు. ...
K.J.V మరియు AIDS పై అవగాహన సదస్సు
దేశానికి యువత వెన్నముక లాంటిదని భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నిర్వాహకులు తెలిపారు. సరైన విద్య, ఆరోగ్యం సమాజానికి ఎంతో అవసరమని గుర్తించిన ప్రభుత్వం యువతను మేల్కొల్పడానికి అనేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేసింది. 11.07.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల...
సంస్కృత సంభాషణ సమావేశం
సంస్కృతభాష మాతృభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం పరిచయం ఉంటుందని, సంభాషణ ద్వారానే భాష అభివృద్ధి చెందుతుందని సంస్కృతభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ...
విద్యాపరిషత్ వార్తలు (సంస్కృత సంభాషణ సమావేశం)
సంస్కృతభాష మృతభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం తెలుసు కానీ సంభాషణ ద్వారానే భాష - అభివృద్ధి చెందుతుందని సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ...
కెరీర్ గైడెన్స్ సెల్ – 2020
ఓరియంటల్ కళాశాల ఉన్నతప్రయోగాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తుందని విశ్వజనని సంస్థ అధ్యక్షులు దినకర్ సగర్వంగా తెలియజేశారు. 15.3-2020 ఆదివారం, జిల్లెళ్ళమూడి వాత్సల్యాలయం ప్రాంగణంలో 'కెరీర్ గైడెన్స్ సెల్-2020" కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుభాష అభివృద్ధికి...
పొత్తూరి వారి సంస్మరణసభ
5.3.2020 సాయంత్రం ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణసభ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజిలో నిర్వహింపబడినది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, బ్రహ్మాండం రవీంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ హనుమంతయ్య కార్యక్రమాన్ని...
కళాశాల వార్షికోత్సవ సంబరాలు
అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21:2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్ళమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజనని పరిషత్ కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. కళాశాల...
కళాశాల వార్షికోత్సవ సంబరాలు
అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21.2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. నాన్నగారి...
H.I.V. మరియు AIDS పై అవగాహన సదస్సు
13.2.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి - గుంటూరులో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో H.I.V, AIDS మరియు రక్తదానం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. నిర్మలాజ్యోతి RRC Master Trainer, JMJ College, Tenali విద్యార్థులకు AIDS పై అవగాహన...
విద్యాపరిషత్ వార్తలు
సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన క్రోధాన్ని విడనాడాలని శ్రీ జి.యల్. మనోహర్ గారు తెలిపారు. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న విద్యార్థులు అధ్యాపకులు అమ్మ సంపూర్ణమైన...
మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి (2019-20) సంవత్సర పురోగతి & కోవిడ్ 19
గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, జిల్లెళ్ళమూడి గ్రామసరోవరంలో అరవిరిసిన వారిజాతం నెఱవిరిసిన పారిజాతం మన "మాతృశ్రీ ఓరియంటల్ విద్యాలయం". ప్రాచ్య విద్యాను గంధాన్ని దిగంతాలకు వెదజల్లాలనే సత్సంకల్పంతో జగన్మాత శ్రీపరాత్పరి రాజరాజేశ్వరి అనసూయా దేవి- జ్ఞానపుష్పాలతావి అయిన అమ్మ...
జాతీయ ఓటరు దినోత్సవం
25-1-2020న కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్యగారి అధ్యక్షతన జాతీయ ఓటరు దినోత్సవ సభ నిర్వహింపబడినది. ప్రజాస్వామ్యానికి ఓటర్లు ఆయువుపట్టు అని విశదీకరించారు. ఇందు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా...
పేరెంట్స్- టీచర్స్ మీట్
10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి...
ఆటల పోటీలు
నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలను ప్రతి ఏడాది కళాశాలలో నిర్వహిస్తూ ఉండడం విదితమే. అందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 7,8,9 తేదీలలో ఆటలపోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి దేశరాజు కామరాజు గారు, వై.వి. శ్రీరామ్మూర్తి గారు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి....
ఆటల పోటీలు
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్లమూడిలో జనవరి 7,8,9తేదీలలో విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి వై.వి. శ్రీరామమూర్తిగారు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు లక్కరాజు....
ఆటల పోటీలు
నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలను ప్రతి ఏడాది కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 7,8,9 తేదీలలో ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి దేశిరాజు కామరాజు గారు, వై. వి. శ్రీరామ్మూర్తి గారు ప్రారంభించారు. ఈ పోటీలకు...
పోటీ ప్రపంచం-పరుగుల విజ్ఞానం
ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు...
పోటీ ప్రపంచం-పరుగుల విజ్ఞానం
ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు...
డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న "పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది....
డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న "పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది....
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు
చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం 'ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న' అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు...
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు
చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం 'ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న' అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు...
అమరజీవికి ఘన నివాళులు
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని...
అమరజీవికి ఘన నివాళులు
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని...
కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం
"ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో...
కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం
"ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో...
వనం – మనం
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 'వనం 'మనం' కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని...
వనం – మనం
ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 'వనం 'మనం' కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని...
విద్యాపరిషత్ వార్తలు
"యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు | యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖహా”|| అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో...
తిరుపతిలో అమ్మ అనంతోత్సవాలు
12-6-19 న కుష్ఠురోగుల వైద్యశాల, కరకంబాడీ రోడ్ తిరుపతిలో వృద్ధులకు అమ్మ అన్నప్రసాదము, పళ్ళు అందజేశారు. ఈ మహత్కార్యంలో అమ్మ సేవలో అమ్మ అనంతోత్సవ యజ్ఞంలా ఎమ్. హైమవతి, ఎమ్.వి.ఎన్. రవిచంద్ర గుప్త, శ్రీ ఎమ్. రామకృష్ణాంజనేయులు ప్రభృతులు...
HEALTH IS WEALTH AN AWARENESS CAMP
“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని...
HEALTH IS WEALTH AN AWARENESS CAMP
“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని...
సంస్కృతాన్ని పరిరక్షించండి
సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, 'సంస్కృత భారతి' ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం...
సంస్కృతాన్ని పరిరక్షించండి
సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, 'సంస్కృత భారతి' ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం...
కార్తీక వనమహోత్సవము
కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ...
కార్తీక వనమహోత్సవము
కార్తీక వనమహోత్సవం సందర్భంగా నవంబర్ 26-11-19న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణం -లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు, కళాశాల ప్రిన్సిపల్ డా. ఎ. సుదామ వంశీ పేర్కొన్నారు. ఈ...
కార్తీక వనమహోత్సవము
కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ...
ప్లాస్టిక్ నివారించండి భూమిని కాపాడండి
ప్లాస్టిక్ నివారణపై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలసి జిల్లెళ్ళమూడి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు "ప్లాస్టిక్ ను వీడండి - ప్రకృతిని కాపాడండి", ప్లాస్టిక్ వద్దు - పేపర్ ముద్దు" అనే నినాదాలతో గ్రామ ప్రజల్లో చైతన్యం...
హేమవతీ దేవి జయంతి వేడుకలు
హైమవతీదేవి 77వ జయంతి ఉత్సవాలు ది. 18-11-2019న కన్నులపండుగగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా లలితా కోటి నామ పారాయణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7 గంటలకు లలితా కోటి నామ పారాయణను రామాయణ రసభారతి బ్రహ్మ శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు సభలో ఆరంభించారు. పలువురు...
పూర్వపు విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం
మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ...
పూర్వ విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం
మెరుగు పెట్టకుండా రత్నం ప్రకాశవంతంకాదనీ, గురువులు మమ్మల్ని సానబెట్టి, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపక వృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు,...
ప్రివెంటివ్ డిసీజ్ ఎవేర్నెస్ ప్రోగ్రాం
"కనిపించే ఈ దేవుళ్లను ప్రేమతో ఆరాధించండి" అని అమ్మ చెప్పిన మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ గారు. వీరు మెడికల్ ఫీల్డ్లో ఉంటూ తమ దగ్గరకు వచ్చిన రోగులను ఆదరించి వైద్యం చేయడం విశేషం. వీరు ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అమ్మ...
మృదులకు అభినందన కార్యక్రమము
18.09.2019న కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న చి. మృదుల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి శ్రీకొండముది రామకృష్ణగారి సాహిత్యం - సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ సందర్భంగా విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు యమ్. దినకర్ గారు, కళాశాల ప్రిన్సిపాల్...
అభినందన కార్యక్రమము
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నందు లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీమతి యిల్ మృదులగారికి నాగార్జున విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ పట్టాను పంపిణీశారు. శ్రీ కొండముది రామకృష్ణ గారి సాంగత్యం- పరిశీలన అనే అంశంపై ఈ పట్టాను పొందారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు యం....
STUDENTS’ STRESS COUNSELING
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేసుకోవాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డా. జి. పద్మజ వివరించారు. 07.09.2019 శనివారంనాటి సభలో మానసిక ఒత్తిడిని జయించడానికి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలో సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై...
వినాయక చవితి వేడుకలు
మాతృ గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 4.09 2019 వరకు ఘనంగా జరిగాయి. అధ్యాపకుల సూచనలతో విద్యార్థినీ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో విద్యార్థి గణపతి ప్రతిమకు శాస్త్రోక్త విధానాలతో పూజలు జరిపారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమములో...
గణపతి ఉత్సవాలు
గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి సంస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 409 2019 వరకు ఘనంగా జరిగాయి. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకుల సూచనలలో విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు....
కొండముది రామకృష్ణ గారి 21వ సంస్కరణ సభ
"నీ సేవలోనే నా జీవితం సాగనీ నీధ్యాసలోనే నాశ్వాస ఆగనీ " అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ గారి 21 వ సంస్మరణ సభ 31-8-2019 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరంలో రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు కళాశాల ప్రిన్సిపాల్...
కొండముది రామకృష్ణగారి 21 సంస్మరణ సభ
"నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ" అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో జరిగిన ఈ సభలో...
మాతృభాషా దినోత్సవం
తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల సంపదగా ప్రాచుర్యం పొందాలని ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీగారు ఆగష్టు 29న జరిగిన తెలుగు మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష ప్రజలభాషగా వర్ధిల్లాలని గిడుగు రామమూర్తి పంతులుగారు భాషోద్యమం నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల...
73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఆగష్టు 15 వ తేదీన ఘనంగా జరిగాయి. అమ్మ చిత్రపటానికి మరియు భరతమాత చిత్ర పటానికి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య పుష్పమాల అలంకరణ నిర్వహించగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్.బాబు...
శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారి రామాయణ ఉపన్యాసాలు
రామాయణంలోని మానవీయ విలువలు నైతిక ఆదర్శాలు సార్వకాలిక, సార్వజనీన లక్షణాలతో వర్ధిల్లుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్ మూర్తి గారు వివరించారు. ఆగష్టు 14 వ తేదీన కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సాహిత్య సమావేశంలో 'శ్రీమద్రామాయణం - అహల్య' అనే అంశంపై...
గీతా జయంతి “యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖహా”
అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు...
శబ్దకాలుష్యం నివారించండి – స్వామి ఓంకారానందగిరి పిలుపు
సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల...
భగవద్గీత చెప్పిన జీవిత విలువలు
అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు. "స్వధర్మే నిధనం శ్రేయః" అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు. 22.7.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 'భగవద్గీత - లైఫ్ స్కిల్స్' అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన...
గురుపౌర్ణమి
సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని ఉభయపరిషత్తుల జనరల్ సెక్రెటరీ శ్రీదేశిరాజు కామరాజుగారు వివరించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 16వ తేదీ మంగళవారం వాత్సల్యాలయంలో జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన తమ సందేశం అందించారు. ఇదే వేదికపై అమ్మ...
విజయవంతంగా సంస్కృత సంభాషణ
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్ ఆంజనేయులు గారు వివరించారు. జూలై 12 వ తేదీ శుక్రవారం కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా శిబిరం ముగింపు సమావేశంలో...
విజయవంతంగా సంస్కృత సంభాషణ శిబిరాలు
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులు గారు వివరించారు. జులై 12వ తేది శుక్రవారం కళాశాల ప్రార్థనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా విబిరం ముగింపు సమావేశంలో...
కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం
యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్....
అమ్మ ఆశీస్సులతో నూతన విద్యా సంవత్సరం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 2019-20 విద్యా సంవత్సరం ది. 10.6.2019 సోమవారం నాడు ప్రారంభమైనది. ఈ సందర్భంగా అమ్మ ఆలయంలో కళాశాల అభివృద్ధికై పూజను నిర్వహించారు. అమ్మ పాదాల చెంత వార్షిక పుస్తకాలను ఉంచి లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఉభయ పరిషత్...
శబ్దకాలుష్యం నివారించండి
సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డా॥కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లాళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో...
సంస్కృత సంభాషణ శిబిరం
సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా,...
సంస్కృత సంభాషణ శిబిరం
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత భాషా శిబిరం జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు....
గుంటూరులో జిల్లెళ్ళమూడి ఓరియంటల్ కళాశాల కార్యక్రమం
విద్యారంగం పురోగతిలో నాక్ (NAAC) పాత్ర ప్రగతి ప్రదాయకమని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు వివరించారు. ఓరియంటేషన్ కార్యక్రమం జూన్ 3 వ తేది సోమవారంగుంటూరులోని హిందూ కళాశాలలో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ...
రాష్ట్రపతి ప్రతిభా పురస్కార ప్రదానం
మాతృ శ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ అధ్యాపకులు డాక్టర్ యస్.యల్.ప్రసన్నాంజనేయశర్మ, డాక్టర్ యస్.యల్.నరసింహం గారలు 4-4-19న దేశరాజధాని ఢిల్లీలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాల్ని...
Earn while learning
23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పేద విద్యార్థులకు ఉచిత విద్య భోజన సదుపాయాలను కల్పించడమే కాకుండా వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తును అందించే విధంగా ప్రయత్నిస్తుంది. విద్యనభ్యసించి పై చదువులు చదవలేని వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తమ స్వయం ప్రతిపత్తితో చదువుకునేందుకు...
డిగ్రీ విద్యార్థి విద్యార్థినులతో ఆత్మీయ సమ్మేళనం మరియు పరీక్షల సన్నాహ సూచనలు
23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఫిబ్రవరి 23వ తేదీన శనివారం జరిగిన సభలో శ్రీ దినకర్ సంస్థ ప్రెసిడెంట్ బి. రామబ్రహ్మంగారు కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ జయంత్ చక్రవర్తి ఈ సభలో పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్...
విద్యార్థుల వసతి గృహం వద్ద అమ్మ ఆగమనోత్సవం
21.02.2019 న అమ్మ ఆగమనోత్సవం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలోని విద్యార్థుల వసతి గృహం వద్ద అమ్మ పూజ జరిగింది. సంస్థ పెద్దలు శ్రీ. యమ్. దినకర్, శ్రీ. యమ్. శరచ్చంద్ర, దేశిరాజు కామరాజు, రావూరి ప్రసాద్, బి. రామచంద్ర, డా॥ బి.యల్. సుగుణ, చక్కా శ్రీమన్నారాయణ తదితరులు...
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
21.2.2019 న ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత భాషాభిమానులపై ఉందని, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ వివరించారు. ఫిబ్రవరి 21 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు...
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 21 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభలో మాతృభాష విజ్ఞానమయకోశానికీ, ఆనందమయకోశానికీ ఉత్ప్రేరకమని డా.కె.సత్యమూర్తిగారు మాతృభాష ఆవశ్యకతను, ఔన్నత్యాన్ని విశదీకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి...
అమ్మ ఆగమనోత్సవం
20.2.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ బుధవారం అమ్మ ఆగమనోత్సవం కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ యమ్. శరశ్చంద్రగారు, డా|| బి.యల్. సుగుణ గారు, బూదరాజు వాణి గారు తదితరులు సంస్థలోని వారు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు....
విద్యార్థులకు బహుమతి ప్రధానం
15.02.2019 న సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖకవి విశ్రాంత జిల్లా ప్రభుత్వ ఖజానా సహాయాధికారి అల్లం జగపతిబాబు వివరించారు. శుక్రవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో ప్రజాజీవితం...
అమ్మ ఆగమనోత్సవం మరియు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20వ తేదీ సోమవారం అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది. నూతనంగా భవన నిర్మాణం చేసిన ఈ వసతి గృహంలో విద్యార్థినులు పచ్చని తోరణాలతో రంగవల్లులతో పుష్పాలతో అలంకరణలు చేసి అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. కార్యక్రమంలో పలువురు...
రిపబ్లిక్ డే వేడుకలు (26-1-2019)
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమీషనర్ శ్రీ జి.వి.జి.కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతకాన్ని ఎగురవేసి గౌరవవందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక...
రిపబ్లిక్ డే వేడుకలు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమిషనర్ అధికారి జి.వి.జి కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. సుధామ వంశీ...
మాతృశ్రీ యువజన సేవా సంఘసేవ
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి పూర్వవిద్యార్థులు శ్రీకాకుళం జిల్లా మగ్గూరు గ్రామంలో 15-1-2019 తేదీన (మకర సంక్రాంతినాడు) విద్యార్థులకు సాహిత్య పోటీలు...
“అమ్మలో అమ్మ” గ్రంథావిష్కరణ
వార్తలు ఆధ్యాత్మిక, ధార్మిక, పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన మానసిక స్థితికి తోడ్పడుతాయని "అమ్మలో అమ్మ" గ్రంథకర్త వేదాద్రి బ్రహ్మజ్ఞాన కేంద్రం నిర్వాహకులు, విశ్రాంత అధ్యాపకులు అయిన స్వామి ఓంకారానందగిరి వివరించారు. ఈ నెల 10వ తేదీ గురువారం వాత్సల్యాలయం సమావేశమందిరంలో...
విద్యార్థిని ఎంపిక
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో మాలిక ఎంపికైంది. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.సుధామ వంశీ, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎంపికైన అనంతరం మాలిక 2019 జనవరి 5వ తేదీన అగర్తలలో...
ఆధ్యాత్మిక విజ్ఞానం ఆవశ్యకత
పాఠ్యగ్రంథాలతో పాటు నైతిక, ధార్మిక విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు సాధించుకోవాలని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు హితవు పలికారు. డిసెంబరు 28న జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ...
ఆధ్యాత్మిక విజ్ఞానం – ఆవశ్యకత
ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని, దాని ఆవశ్యకతను తెలుసుకోవాలని బొప్పూడి రామబ్రహ్మంగారు సూచించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, ఉభయపరిషత్తుల అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. డిసెంబరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
కార్తీక వనమహోత్సవం
కార్తీక వనమహోత్సవ సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకల సంప్రదాయాల పరిరక్షణ పరస్పరం...
ఘనంగా కార్తీక వనమహోత్సవం
కార్తీక వనమహోత్సవం సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధాము వంశీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకలు సంప్రదాయ, పరస్పర సహకార, మైత్రి భావాలను...
వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు
24.11.2018: గుంటూరు జిల్లా ఖాజీపాలెం K.V.R, K.V.R & M.K.R కళాశాలలో నవంబర్ 24 వ తేదీన జరిగిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాళాశాల విద్యార్ధినులు ఎ. మనీషా, టి.వి.ఎస్.నాగలక్ష్మి, కె. శోభనా సులభాగతి, వి. శ్రావణి పాల్గొని శ్రోతల ప్రశంసలు...
రోడ్డు భద్రతా వారోత్సవాలు
రవాణారంగం పటిష్టంగా ఉండాలంటే రోడ్డురవాణా భద్రత ముఖ్యమని వెదుళ్లపల్లి SI వివరించారు. నవంబరు 24 వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యం.మోహన్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన...
రోడ్డు భద్రతా వారోత్సవాలు
రవాణారంగం పటిష్ఠంగా ఉండాలంటే రోడ్డు రవాణా భద్రత ఎంతో ముఖ్యమని వెదుళ్లపల్లి యస్.ఐ. శ్రీ యమ్.మోహన్ వివరించారు. 2018 నవంబరు 24వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యస్.ఐ. పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్గారు డా.ఎ.సుధామవంశీ...
వైద్య శిబిరం
13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి...
జనవరి 13న ఆరోగ్య శిబిరం
నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు...
జాతీయస్థాయి పోటీకి విద్యార్థిని ఎంపిక
జాతీయస్థాయి పోటీకి విద్యార్థిని ఎంపిక 2.11.2018 : తిరుపతి రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో జరిగిన జాతీయ స్థాయి శాస్త్ర స్పర్ధలో జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల II పి.డి.సి (సంస్కృతం) విద్యార్థిని శ్యామాలిక ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ...
వినాయక చవితి వేడుకలు (13-9-2018 నుండి 15-9-2018)
డా॥ జయంతి చక్రవర్తి ఆధ్వర్యంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల ఆధ్వర్యంలో గణేశ ఉత్సవాలు సెప్టెంబరు 13, 14, 15 తేదీలలో ఘనంగా జరిగాయి. మాతృశ్రీ సంస్థ ప్రాంగణంలోని టి.టి.డి. కళ్యాణమండపంలో 13వ తేదీ ఉదయం విశేష పూజలు ఘనంగా జరిగాయి. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్,...
అబలలు కాదు సబలలు
ఆత్మరక్షణ విధానాలను విద్యార్థినులు తెలుసుకోవాలని నాగజ్యోతి, విజయలక్ష్మి మహిళా పోలీసులు వివరించారు. మహిళలు ధైర్యంగా విపత్తులను ఎదుర్కోవాలని హితవు పలికారు. చట్టప్రకారం నిందితులను శిక్షించడంలో మహిళలు తమవంతు కర్తవ్యం నిర్వహించాలని తెలిపారు. పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు...
Planning Library Catalogue with Faculty
Planning Library Catalogue with Faculty ...
గురుపూజా మహోత్సవం
సమాజాన్ని సంస్కారవంతముగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానందగిరిస్వామి తెలిపారు. 5-9-2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుపూజా మహోత్సవంలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్...
ఘనంగా గురు మహోత్సవం
సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ...
పదవీ విరమణ మహోత్సవసభ
అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ ప్రగతిపధంలో నడిపించారని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆగష్టు 31 శుక్రవారం జిల్లెళ్ళమూడిలో జరిగిన డాక్టర్ బి.యల్.సుగుణగారి ఉద్యోగ విరమణ సమావేశంలో అధ్యక్షులుగా ప్రవచన...
తెలుగు భాషా దినోత్సవము
కళాశాలలో 29.8.2018న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు, మన కళాశాల పూర్వవిద్యార్థి శ్రీ శేషాద్రి మాట్లాడుతూ ప్రపంచంలో అజంత భాషలెన్ని ఉన్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ...
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 29-8-2018 న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నంబూరు జడ్.పి.హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి గారు విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.యల్ సుగుణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో...
సమాజంలో మానవీయ విలువలు (స్ఫూర్తి కార్యక్రమము)
ప్రభాకరస్వామివారు (హైదరాబాద్) కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాభావము, పరస్పర సహకారం, త్యాగభావనవల్లనే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కారవంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యంగా...
మానవీయ విలువలు – స్ఫూర్తి
ఐక్యభావన వల్లనే సమాజం పురోగమిస్తుందని ప్రభాకర స్వామి (హైదరాబాద్) వివరించారు. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సేవాభావం, పరస్పర సహకారం, త్యాగభావం వల్లే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కార వంతమైన ఆలోచనలు...
సంస్కరణోత్సవం
జిల్లెళ్ళమూడి అందరింటిని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులలో కొండముది రామకృష్ణ ఒకరని జిల్లెళ్ళమూడి అమ్మ సంస్థల చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు వివరించారు. ఆగస్టు 23 న కళాశాలలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా॥ బి.యల్. సుగుణ గారు...
స్వామివారి అనుగ్రహభాషణ
సకల మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి, విశ్వమానవ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగించాలని కృష్ణాజిల్లా పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సీతారామ్ స్వామీజీ వివరించారు. ఆగష్టు 14 మంగళవారము కళాశాలలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన...
శ్రీ వి. యస్.ఆర్.మూర్తి గారి స్ఫూర్తి కార్యక్రమం
లక్ష్య సాధనకోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్.మూర్తి వివరించారు. ఆగస్టు 13 వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని...
శ్రీ వి. యస్.ఆర్.మూర్తి గారి స్ఫూర్తి కార్యక్రమం
లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్ మూర్తి వివరించారు. ఆగస్టు 13వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి...
మనుషులు గతించినా చరిత్ర మాసిపోదు
చరిత్రను విస్మరించిన జాతికి భవిష్యత్తు ఉండదని శ్రీనాధ సాహితీ పరిషత్ (నర్సరావుపేట) నిర్వాహకులు శ్రీ స్వర్ణ చినరామిరెడ్డి ఆగష్టు 7 వ తేదీన వివరించారు. సీనియర్ ఫాకల్టీ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ సమాజస్థితిగతులను చరిత్ర...
స్ఫూర్తి కార్యక్రమం
ఉత్తమ ఫలితాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు ముందుకు సాగాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ డి. పద్మజ గారు ఆగష్టు 4 వ తేదీన వివరించారు. డా|| పద్మజ మాట్లాడుతూ లక్ష్యంలేని విద్యాభ్యాసం నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. ఆశయ సాధనకోసం...
వైభవంగా గురుపూర్ణిమ
విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించడం ఒక గొప్ప కార్యమని అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఓరియంటల్ కళాశాలకు ప్రముఖ సాహితీ -వేత్త ప్రవచన కళానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు విచ్చేశారు. శుక్రవారం అన్నపూర్ణాలకు సమావేశమందిరంలో జరిగిన గురుపౌర్ణమి సమావేశంలో...
వైభవంగా గురుపూర్ణిమ
విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించే సత్సంప్రదాయానికి వేదిక గురుపూర్ణిమ అని ప్రముఖ సాహితీవేత్త ప్రవచన కళానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వివరించారు. జులై 29 శుక్రవారం అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో జరిగిన గురుపౌర్ణమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువును...
విద్యార్థులకు సంగీత శిక్షణ ప్రదర్శన
అమ్మ ఆస్థాన విద్వాంసునిగా అమ్మ అనుగ్రహంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ రావూరి ప్రసాద్ ఒక అర్థమండలం రోజులపాటు దాదాపు 30 మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చక్కని పాటలు రాగయుక్తంగా పాడటానికి శిక్షణ యిచ్చి 28.7.2018 నాడు వాద్యకారుల సహకారంతో నేర్చుకున్న అందరు విద్యార్థుల చేత...
గురుపూజా మహోత్సవము
సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్', 'రామాయణరసభారతి', 'ప్రసన్నవ్యాస'గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది.ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ...
గురుపూజా మహోత్సవము
సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్', 'రామాయణరసభారతి', 'ప్రసన్నవ్యాస'గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ...
సంస్కృతభాష ప్రాశస్త్యము
గతంలో రాజభాషగా, దేశభాషగా వర్థిల్లిన సంస్కృత భాషను ఆదరించాలని నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి వివరించారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 24వ తేదీన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేశంలోని సకల శాస్త్రాలు, సంస్కృతంలోనే ఉన్నాయని...
ఉపగ్రహ ప్రయోగాలు
మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరాఘవ మూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనామందిరంలో ఆయన మాట్లాడుతూ ఏ దేశానికి తీసిపోని విధంగా అంతరిక్షప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు...
ఉపగ్రహ ప్రయోగాలు
మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీ రాఘవమూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనా మందిరంలో ఆయన మాట్లాడుతూ మన దేశం, ఏదేశానికీ తీసిపోనిదన్నారు. అంతరిక్ష ప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను...
పాటల పోటీలు
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 29 వరకు విద్యార్థినీ విద్యార్థులకు సంగీత శిక్షణ కార్యక్రమం జరిగింది. సంస్థపెద్దలు, అమ్మ భక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాద్ రావు ఈ సంగీత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జూలై 28 వ తేదీన...
అబల కాదు సబల
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో 10/07/2018వ తేదీన ఆడవాళ్లు అబలలు కాదు. సబలలు అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు రూరల్ పోలీస్ కానిస్టేబుల్ నాగజ్యోతి, వెన్నెల తదితరులు విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగాలని ఉద్భోదించారు. సమస్యలకు...
భుక్తి విద్య – ముక్తి విద్య
అజ్ఞానాన్ని పోగొట్టుకొని సుజ్ఞానం పొందాలంటే నిరంతర అధ్యయనం సాగించాలని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛభారత్ ప్రత్యేకాధికారి శ్రీ పి.విద్యాసాగర్ వివరించారు. జులై, 9వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన ప్రసంగం ఆద్యంతం హృద్యంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్...
జీవన నైపుణ్యాలు – వ్యక్తిత్వ వికాసం
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూన్ 23 శనివారం 'జీవన నైపుణ్యాలు - వ్యక్తిత్వ వికాసం' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారు అధ్యక్షత వహించగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాదిరాజు...
జిల్లెళ్ళమూడి కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో...
“అమ్మలో అమ్మ”
ఆధ్యాత్మిక ధార్మిక పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన "మానసిక స్థితికి తోడ్పడుతాయని 'అమ్మలో అమ్మ‘ గ్రంథకర్త వేదాద్రి కేంద్రం నిర్వాహకులు, విశ్రాంతి అధ్యాపకులు అయిన స్వామి విరజా నందగిరి వివరించారు. ఈనెల 10వ గురువారం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సభలో అమ్మ గ్రంధావిష్కరణ...
విజయవాడ బుక్ ఫెస్టివల్ లో అమ్మ సాహిత్య ప్రచారం, అమ్మ తత్త్యప్రసారం
విజయవాడలో జనవరి 1 నుంచి 11 వరకు జరిగిన '30వ విజయవాడ బుక్ ఫెస్టివల్' లో శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున ఒక స్టాలును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగముగా కొత్తగా విడుదలైన మాతృశ్రీ జీవిత మహోదధితో పాటు అమ్మ సాహిత్యం అందరికి అందేలా ఏర్పాటు చేయడమైంది. బుక్ ఫెస్టివల్కి వచ్చిన...
గురుపూజా మహోత్సవం
సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని శంకారానంద గిరి స్వామి తెలిపారు. 5/9/2017 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుమహాత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్...
భగవద్గీత – జీవన నైపుణ్యాలు
అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు . " స్వధర్మే నిధనం శ్రేయః " అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు వివరించారు. 22-7-2017 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో భగవద్గీత - లైఫ్ స్కిల్స్' అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన...