+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

14-09-2023 గురువారం నాడు కళాశాలలో ‘స్త్రీ సాధికారత’ Women Empowerment Cell తరుపున IQAC మరియు W20 INDIA సంయుక్త ఆధ్వర్యంలో W20 AND GENDER EQUALITY అనే అంశంపై వెబినార్ జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ W20 HEAD Dr. Lakshmi Vijaya V. T. మరియు చీరాల నుండి ఆలూరి నాగమణి శయన LLM pg Diploma in IPR ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
డా. లక్ష్మీ విజయన్ మాట్లాడుతూ W 20 ఆవశ్యకతను జెండర్ ఈక్వాలిటీ గురించి వివరించారు. అనంతరం మణినాగశయన గారు Women-Law and Order గురించి వివరించి న్యాయస్థానం వరకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని తెలిపారు. Women Empowerment Cell, Convenor శ్రీమతి కవిత గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.