+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

18.09.2019న కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న చి. మృదుల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి శ్రీకొండముది రామకృష్ణగారి సాహిత్యం – సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ సందర్భంగా విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు యమ్. దినకర్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధామవంశీ, అధ్యాపకులు తమ అభినందనలు తెలియజేశారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులుగారు మరియు కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. వై. యన్. బాబుగారు శ్రీమతి మృదులగారికి శుభాకాంక్షలను తెలియజేశారు. అమ్మ శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు.