+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కార్తీక వనమహోత్సవం సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధాము వంశీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకలు సంప్రదాయ, పరస్పర సహకార,  మైత్రి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డా. బి.ఎల్. సుగుణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సంస్థ పెద్దలు రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి సమస్కృతులు సమర్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు