+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

ఈ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘వనం ‘మనం’ కార్యక్రమం కింద ప్రిన్సిపాల్ డా. వి.హనుమంతయ్యగారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్ధులు పాల్గొన్నారు. చెట్లను పెంచితే పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ పరిరక్షణ కూడా జరుగుతుందని హనుమంతయ్య గారు వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కలిసి కళాశాల విశాలమైన ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు.