+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో 10/07/2018వ తేదీన ఆడవాళ్లు అబలలు కాదు. సబలలు అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు రూరల్ పోలీస్ కానిస్టేబుల్ నాగజ్యోతి, వెన్నెల తదితరులు విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగాలని ఉద్భోదించారు. సమస్యలకు భయపడకూడదని మహిళలు అబలలు కాదు అని సబలలు అని అన్నారు. మహిళాపోలీసులు విద్యార్థినులను ఏమైనా సమస్యలు వున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అందరికీ అవగాహన కల్గించారు.