+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఫిబ్రవరి 23వ తేదీన శనివారం జరిగిన సభలో శ్రీ దినకర్ సంస్థ ప్రెసిడెంట్ బి. రామబ్రహ్మంగారు కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ జయంత్ చక్రవర్తి ఈ సభలో పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఎ.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ డిగ్రీస్థాయి విద్యార్థులు ప్రతీ అంశాన్నీ కంఠస్థం చేస్తేనే దేనికైనా సమాధానాన్ని వ్రాయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.