+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పేద విద్యార్థులకు ఉచిత విద్య భోజన సదుపాయాలను కల్పించడమే కాకుండా వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తును అందించే విధంగా ప్రయత్నిస్తుంది. విద్యనభ్యసించి పై చదువులు చదవలేని వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తమ స్వయం ప్రతిపత్తితో చదువుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. దీనిలో భాగంగా గుంటూరు మాస్టర్మైండ్స్ కళాశాల నుండి అకాడమిక్ ఇన్చార్జ్ విజయకుమార్, ప్రిన్సిపాల్ పి.సుబ్రహ్మణ్యం గారు Earn while learning కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులు జూనియర్ కళాశాలలో పనిచేస్తూ పి.జి. చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకుగాను Final year విద్యార్థులను campus selection లా తీసుకోవడం జరుగుతోంది అన్నారు.