+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి సంస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 409 2019 వరకు ఘనంగా జరిగాయి. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకుల సూచనలలో విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి ప్రతిమకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పలు కార్యక్రమాలు నిర్వహించారు.