+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

ది 15.08.2023 న మన కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి SVJP మేనేజింగ్ ట్రస్టీ శ్రీ గిరిధర్ అన్నయ్య గారు, కరస్పాండెంట్ శ్రీ రాఘవేంద్ర అన్నయ్య గారు, డా.రామకృష్ణ ఆంజనేయులు అన్నయ్య గారు, కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డా. సుధామ వంశీ అన్నయ్య గారు విచ్చేశారు. శ్రీ గిరిధర్ అన్నయ్య గారు పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభాకార్యక్రమంలో పెద్దలు ప్రసంగించారు. ప్రతిభావంతులు మరియు పేద విధేయ విద్యార్థులకు అమ్మభక్తులు ప్రతీ ఏటా ఇచ్చే ఉపకార వేతనాలు పెద్దలచే అందజేయబడ్డాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్య్ర దినోత్సవ విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. శాంతి మంత్రంతో మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సంస్కృతం లోనే సంభాషిస్తామని విద్యార్థులు పలికారు.