+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో మాలిక ఎంపికైంది. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.సుధామ వంశీ, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎంపికైన అనంతరం మాలిక 2019 జనవరి 5వ తేదీన అగర్తలలో నిర్వహించే పోటీలో పాల్గోనున్నందుకు అభినందించారు. సంస్థ పెద్దలు, కళాశాల కరస్పాండెంట్ వి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు విద్యార్థిని ఎంపికపై వర్షం వ్యక్తం చేశారు. కుమార సంభవంపై ఈ పోటీ జరగనున్నట్లు తిరుపతి సంస్కృత విద్యా పీఠం వారు స్పష్టం చేశారు.