+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, HEO పి. వెంకటరావు, డా॥ రామారావు (రాజమండ్రి) M.B.B.S, D.C.H పిల్లల వైద్య నిపుణులు H.S. పి. నాగేశ్వరరావు, A.N.M.D. ద్వారక, బి. లావణ్య గ్రామ ఆశాకార్యకర్త జి.శ్రీలక్ష్మీ (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్ధిని) పాల్గొన్నారు. జి.శ్రీలక్ష్మి కళాశాలలో 14 వ తేది ఉదయం ప్రత్యేకించి విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను పంచారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ.సుధామ వంశీ మరియు పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె.ప్రేమకుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది.