BLOOD TEST CAMP

Organized by: NSS Unit / IQAC in collaboration with MMC (Matrusri Medical Centre, Jillellamudi)

Objective of the Program:

  • To create awareness about personal health and regular medical checkups among students and staff.
  • To provide basic diagnostic services and promote health consciousness.

Description of the Program:

  • Medical personnel from MMC conducted free blood tests for students and staff in the college campus.
  • Tests included hemoglobin, sugar, BP, and general health indicators. Students actively participated and understood the importance of maintaining good health and regular checkups.

No. of Participants: Students: 80, Staff: 10, Total: 90

Outcome:

  • Students became aware of their health status.
  • Encouraged regular health monitoring and healthy lifestyle habits.

Coordinators:  Sri. T. Jaya Krishna, NSS Programme Officer, G. Veeranjaneyulu, K. Nagarjuna.

 

HEALTH IS WEALTH AN AWARENESS CAMP

“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారాలను సూచించారు.

HEALTH IS WEALTH AN AWARENESS CAMP

“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారాలను సూచించారు.

వైద్య శిబిరం

13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, HEO పి. వెంకటరావు, డా॥ రామారావు (రాజమండ్రి) M.B.B.S, D.C.H పిల్లల వైద్య నిపుణులు H.S. పి. నాగేశ్వరరావు, A.N.M.D. ద్వారక, బి. లావణ్య గ్రామ ఆశాకార్యకర్త జి.శ్రీలక్ష్మీ (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్ధిని) పాల్గొన్నారు. జి.శ్రీలక్ష్మి కళాశాలలో 14 వ తేది ఉదయం ప్రత్యేకించి విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను పంచారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ.సుధామ వంశీ మరియు పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె.ప్రేమకుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది.

జనవరి 13న ఆరోగ్య శిబిరం

నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు రాజమండ్రి J N.B.B.S, BCH పిల్లల వైద్యనిపుణులు నాగేశ్వరరావు, ఎన్.ఎమ్.ద్వారక. గ్రామ కార్యకర్త బి.లాస్య, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండడంపై పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రేమకుమార్ పాల్గొన్నారు.