+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

11.12.2021 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ఛీఫ్ సెక్రటరీ శ్రీ యల్.వి.సుబ్రహ్మణ్యంగారు. వచ్చి అమ్మతో అనుభవాలు చెప్పి కళాశాలకు తన చేతనైన సాయంచేయటానికి ఎప్పుడూ సిద్ధమే నన్నారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్థిని శ్రీమతి పి.వి. రామశర్మ ముఖ్యఅతిధిగా కృష్ణాజిల్లా ఉపాధ్యాయ యం.యల్.సి. శ్రీమతి టి. కల్పలత వచ్చారు. సభానిర్వహణ డాక్టర్ వై.నాగేంద్రమ్మ చేయగా, ఆహ్వానం కుమారి ఎ.మనీషా, వందన సమర్పణ శ్రీ పి.సత్యనారాయణ చేశారు. విద్యార్థులచే అమ్మ నామ సంకీర్తన – సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప బడ్డాయి.